విద్యార్థుల తలరాతను మార్చేది ఒక్క చదువు మాత్రమేనని, అందరూ బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి బీసీ సోదరుడు బీసీ రాజారెడ్డి సూచించారు. బుధవారం ప్రభుత్వ పాఠశాలలో మెగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పరిధిలోని వివిధ ప్రభుత్వ హాస్టల్స్లోని 1,000 మంది బాలికలకు ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ రెడ్డి, హెచ్ఎం ఇనాయతుల్లా పాల్గొన్నారు.