నవంబర్ 2వతేదీన పరమేశ్వరుడికి మహారుద్రాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని సింహపురి ధార్మిక సంస్థ అధ్యక్షుడు, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సింహపురి ధార్మిక సంస్థ సభ్యులతో కలసి... నెల్లూరు నగరం బాలాజీనగర్ త్యాగరాజ కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు. కార్తీక మాసం మహారుద్రాభిషేకం బ్రోచర్ ని ఆయన ఆవ