నెల్లూరు జిల్లా వెంకటాచలం లో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితి నుండి బయటపడిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ సెక్రెటరీ బదనాపురి గోపాల్ ని వెంకటాచలం లోని తన నివాసంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎ స్టి సెల్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి పరామర్శించి దైర్యం చెప్పారు.ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ... గోపాల్ మీద హత్యా యత్నం జరగడ