శ్రీరాంపూర్: మండల కేంద్రంలో టిఆర్ఎస్ నాయకులతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మండలంలో ఉన్న బిఆర్ఎస్ నాయకులతో మాజీ బిఆర్ఎస్ నాయకులతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు