పోచారం మున్సిపాలిటీ పరిధిలోని చౌదరిగూడ లోని శ్రీనివాస కాలనీలో 400 గజాల పార్కు స్థలాన్ని రియల్ టైర్లకు అబ్జా నుంచి హైడ్రాధికారులు కాపాడారు. పార్కు స్థలం కబ్జాకు గురి కావడంతో శ్రీనివాస కాలనీవాసులు హైడ్రాను ఆశ్రయించారు. స్పందించిన హైడ్రాధికారులు కబ్జాకు గురైన పార్కు స్థలంలో కూల్చివేతలు చేపట్టి స్థలాన్ని పరిరక్షించారు.హైడ్రా చర్యతో కాలనివాసులు హర్షం వ్యక్తం చేశారు.