అనంతపురం ఎంపీ కి పారిశుద్ధ్య కార్మికుల వేతనాల సెగ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఎంపీ ని అడ్డుకున్న కార్మికులు
Anantapur Urban, Anantapur | Sep 17, 2025
అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు పారిశుద్ధ్య కార్మికుల వేతనాల సెగ తగిలింది. ఈ సందర్భంగా అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చిన అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ను పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్నారు. ఆయనను బయటకు వెళ్లకుండా తమ జీవితాలు చెల్లించాలని నిలదీశారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అధికారా యంత్రాంగం చోద్యం చూశారు. వేతనాలు చెల్లించకుండా డ్రామాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.