హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాణదాలలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో నవాబుపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి వినూత్నంగా ఆలోచించారు. హెల్మెట్ దారుణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. తన స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ప్రజల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా అందరూ అవగాహన కలిగి ఉండాలని గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన వాహనదారుల చేత ప్రతిజ్ఞ చేయించారు