పీర్సాహెబ్పేట ఎన్ఆర్జీఎస్ గ్రామసభలో,ఎంపీ,ఎమ్మెల్యే వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్తత
నంద్యాల జిల్లా మిడ్తూరు మండలం పీర్సాహెబ్పేట గ్రామంలో సోమవారం ఎన్ఆర్జీఎస్కుసంబంధించిన గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభను ఎన్ఆర్జీఎస్ ఏపీవో నాగమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు,గ్రామసభకు ఫీల్డ్ అసిస్టెంట్ రాజేశ్వరమ్మ హాజరు కాలేదని, అలాగే సమావేశానికి ఎంతమంది హాజరవుతున్నారనే అంశంపై గ్రామసభలో ఎంపీ వర్గానికి చెందిన సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి, ఉపసర్పంచ్ వడ్డే విష్ణు ఏపీవోను ప్రశ్నించారు,ఇదే సమయంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన సోమ సుందర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి ఎన్ఆర్జీఎస్ పనులకు సంబంధించిఎలాంటిఅవకతవకలు జరగలేదని స్పష్టం చేస్తూ, పాత సమస్యలనులేవనెత్తారు. ఈ నేపథ్యంలో గ