తవణంపల్లి మండలం మత్యం పంచాయితీ ఎగువ మత్యం గ్రామంలోని సిఎస్ఐ చర్చ్ వేలూరు గురు మండలం అరగొండ ఫాస్ట్ రేట్ పాస్టర్ శ్యాం ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ యువకులచే ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరిగింది ఈ సందర్భంగా రాత్రి 10గంటలకు పురవీధుల గుండా భజన దీపారాధన సాంస్కృతిక కార్యక్రమాలు జరిగింది 25 ఉదయం 9 గంటలకు యువజన సంఘసభ్యులచే భజన సాంస్కృతిక సి ఎస్ ఐ చర్చ్ ఎగుమత్యం నందు పాస్టర్ శ్యాం ప్రసాద్ క్రైస్తవ భక్తులకు ముందిస్తూ క్రిస్మస్ వేడుకలు యేసు క్రీస్తుజననము గూర్చి వివరించారు పాటలు పాటలు పోటీలు నిర్వహించే గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు అన్నదాన క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రజలకు పంచిప