నంద్యాల జిల్లా దొర్నిపాడు–కొండాపురం గ్రామాల మధ్య ఉన్న కొండాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం సమీపంలో ఆళ్లగడ్డ డిఎస్పి శ్రీ K. ప్రమోద్ ఆధ్వర్యంలో మోసపూరిత పథకాల ద్వారా ప్రజలను నమ్మించి మోసగించిన A1 నుండి A4 వరకు నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు, సోమవారం అరెస్టు అయిన ముద్దాయిల వివరాలు మీడియాకు వెల్లడించారు,అంతపు రాజా రెడ్డి, తండ్రి: అంతపు వెంకట సుబ్బారెడ్డి, వయస్సు 35 సం., గొడ్డుమర్రి గ్రామం, యెల్లనూరు మండలం, అనంతపురం జిల్లా. 2. సింగతల ఉమా మహేశ్వర రెడ్డి, తండ్రి: పామి రెడ్డి, వయస్సు 34 సం., కొండమాయపల్లె గ్రామం, రుద్రవరం మండలం, నంద్యాల జిల్లా. 3. బాచి రెడ్డి వీరా రె