కోటి సంతకాల సేకరణ విజయవంతం పై నిర్వహించిన ర్యాలీ లో పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తమ బృందంతో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోమవారం పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి,తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, వై.యస్.ఆర్.సి .పి రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు,మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి,మదనపల్లి వైకాపా సమన్వయకర్త నిసార్ అహ్మద్ తో పాటు వైకాపా నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం పై రాయచోటిలో ర్యాలీ లో పాల్గొన్నారు