పేద వారి కోసం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం కాకూడదనే లక్ష్యంతోనే.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలుపునిచ్చారని బుచ్చిరెడ్డిపాలెం మండలాధ్యక్షుడు చెర్లో సతీష్ రెడ్డి అన్నారు..మండల పరిధిలో కాగులపాడు, పురంధరపురం గ్రామాలలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ జరిగింది.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సతీష్ రెడ్డి మాట్లాడుతూ..ఇది అహంకా