Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

గుడివాడ: గుడివాడలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థికి అంత్యక్రియలు పూర్తి చేసిన స్నేహితులు బంధువులు

Gudivada, Krishna | Dec 24, 2025
గుడివాడలోని నాగవరపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి కుశ్వంత్ మంగళవారం (21) రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహారమే ఘటనకు కారణమని తెలుస్తోంది. మోటూరు - గుడివాడ మధ్య రైల్వే పట్టాలపై పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. బుధవారం గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.