రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా నెల్లూరు మైపాడు గేట్ సెంటర్లో సర్వాంగ సుందరంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి సహకారంతో స్మార్ట్ స్ట్రీట్ బజార్ రూపుదిద్దుకుంది. ఈ క్రమంలో బుధవారం మంత్రి నారాయణ, ఆయన కుమార్తె షరణి స్మార్ట్ స్ట్రీట్ బజార్ ను ఆకస్మికంగా సందర్శించారు. మహిళా వ్యాపారులతో వారు ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. బాగ