నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రమైన కొలిమిగుండ్ల ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల తొమ్మిదవ తేదీన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు మండల ఎంపీడీవో దస్తగిరి బాబు మంగళవారం వెల్లడించారు. ఎంపీపీ నాగవేణి అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు, గ్రామపంచాయతీ సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు తప్పనిసరిగా ఈ మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలన్నారు. ఆయా శాఖల అధికారులు పాల్గొంటారని 0 132 చదవని వార్తలు