శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో ధనలక్ష్మి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ధనలక్ష్మి అనే విద్యార్థి మంగళవారం సాయంత్రం 6:00 20 నిమిషాల సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది .పెనుగొండ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తేలాల్చ ఉందన్నారు.