మద్దూరుఆలయం చోరీ కేసులో ముగ్గురు అరెస్టు, 5 కేజీల800 గ్రాముల వెండి స్వాధీనం, జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరాణ్
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన వెండి ఆభరణాల చోరీ కేసులో ముగ్గురు నిందితులను ఆళగడ్డమండలం,కోటకందుకూరు గ్రామానికి వెళ్లే మార్గంలో కాశిరెడ్డి నాయన ఆశ్రమం సమీపంలో నిందితులను అరెస్ట్ చేశారు,నిందితుల వద్ద నుంచి సుమారు 5 కిలోలు 800 గ్రాముల వెండి ఇటుక ముక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న వెండి విలువసుమారురూ.14,76,000/నిందితులను గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచి న్యాయ రిమాండ్ కు తరలించారు,ఈ కేసును వారం రోజులలోనే ఛేదించి, దొంగిలించబడిన వెండిని రికవరీ చేసినందుకు సంబంధిత అధికారులు మరియు సిబ్బందిని నంద్యాల జిల్లా