నంద్యాల జిల్లా మిడుతూరు మండలం ఫ్రెండ్లీ ప్రభుత్వంగా అధికారులు పనిచేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యఅన్నారు. మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో భాగంగా ఎమ్మెల్యే ప్రజల నుండి అర్జీలను తీసుకుంటూ వాటికి సంబంధించిన అధికారిని పిలిచి సమస్యలను ఎందుకు పరిష్కరించడం అధికారులను ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ముందుగా అధికారులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కచ్చితంగా భూ సమస్యలు వస్తున్నాయని సమస్యలు పెండింగులో లేకుండా చూడాలని తహశీల్దార్ ను ఆదేశించారు. కొందరు అధికారులు సహకరించడం లేదని ఫిర