నెల్లూరు జిల్లా...బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసారు. మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లనుఆదేశించారు. నెలలోపు కూరగాయల మార్కెట్ పూర్తి చేస్తామని వ్యాపారులకు ఈ స్సందర్బంగా ఆమె హామీ ఇచ్చారు. పి -4 విధానంలో భాగంగా నూతనంగా కూరగాయలు మార్కెట్ న