మేడ్చల్: నార్సింగి ప్రాంతంలో మూసి బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు నిర్వహిస్తున్నారని బిఆర్ఎస్ నాయకుల ధర్నా
నార్సింగి ప్రాంతంలో మూసి బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు నిర్వహిస్తున్నారని biఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూసి బఫర్ జోనులో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న, ఇవన్నీ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మూసి మీద అక్రమంగా కట్టిన ప్రాజెక్టులన్ని క్రమబద్ధీకరించారా అని ప్రశ్నించారు.