స్వతంత్ర స్ఫూర్తిని రగిలించి 150 సంవత్సరాలు పూర్తి అవ్వటం చాలా గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. వందేమాతరం అంటూ తెల్లదొర్లపరిట సింహ స్వప్నంగా నిలిచిన వందేమాతర గేయాన్ని బకించంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాల సందర్భంగా ప్రభుత్వం దీనిని గుర్తించి పండుగ వాతావరణం లో దీనిని నిర్వహించారన్నారు. ఒంగోలు నగరంలోని చర్చి సెంటర్ కూడలిలో గురువారం ఉదయం 10 గంటలకు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వందేమాతర గేయాన్ని ఆలపించి దేశభక్తిని చాటారు వందేమాతరం ఇది మా తరం అని నేటి యువతరం గుర్తించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. భవిష్యత్ ప్రణాళికలను నిర్మించుకునే విషయంలో కానీ భవిష్యత్