Public App Logo
Jansamasya
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल
New_delhi

సంచలన ఘటన చింతకుంట హత్య కేసు ముద్దాయిలను, ఆళ్లగడ్డ సబ్ జైలుకు తరలింపు

Allagadda, Nandyal | Mar 30, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామంలో 2012 సంవత్సరంలో సంచలం సృష్టించిన నలుగురి హత్య కేసులో న్యాయస్థానం సోమవారం కీలక తీర్పు వెల్లడించిన విషయం విధితమే, ఈ కేసుకు సంబంధించిన 12 మంది ముద్దాయిలను నంద్యాల నుంచి ఎస్కార్ట్ నడుమ ప్రత్యేక వాహనంలో ఆళ్లగడ్డ తరలించారు, అనంతరం వారిని ఆళ్లగడ్డ సబ్ జైలుకు రిమాండ్ కు తరలించారు, ఈ సందర్భంగా సబ్ జైల్ వద్ద కుటుంబ సభ్యులు రోదించారు.