ఉప్పల్ హెచ్ఎండిఏ బాగా ఎతలో కాలభైరవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి మరియు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మందు మూల పరమేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయానికి వచ్చిన పరమేశ్వర్ రెడ్డికి అర్చకులు దేవాలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం కాలభైరవ స్వామి అద్దేవాలయంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు.స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు