తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు పడ్డ కుటుంబాలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. నెల్లూరులోని బాలాజీ నగర్ 68వ రేషన్ షాప్ లో తుఫాన్ బాధిత కుటుంబాలకు నెల్లూరు ఆర్డిఓ అనూష, తహసిల్దార్ షఫీ మాలిక్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. తుఫాన్ ప్రభావం వల్ల తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలను ఎంపిక చేసి వారికి మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నిత్యవసర సరుకులను అందజేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. విపత్తుల సమయంలో బాధ్యత కుటుంబా