అంచనాలకు మించి రాష్ట్రంలో పెట్టుబడుల ఒప్పందం: వేమిరెడ్డి విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సదస్సులో అంచనాలకు మించి రాష్ట్రంలో పెట్టుబడుల ఒప్పందం కుదిరిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం నెల్లూరు ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రూ.8.13లక్షల కోట్లు అంచనా వేస్తే రూ.13,25,716కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. నెల్లూరు జిల్లాకు రూ.6800 కోట్ల