Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ లో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి :మాజీ మంత్రి జోగు రామన్న

వినాయక నిమజ్జోత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ లోని పలు గణనాథులను గురువారం రాత్రి ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గణనాధుల మండపనిర్వాకులు మాజీ మంత్రిని శాలువార్త సత్కరించారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణకై ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. యువత ముఖ్యంగా నిమజ్జోత్సవాల్లో