కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందని MLC చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రతి ఒకరూ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. చింతా రెడ్డి పాలెంలోని మెడికవర్ సెంటర్ లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రజలకు వివరించి, ప్రజల వద్ద నుంచి సంతకాలు సేకరించారు.