చిత్తూరు నగరపాలక సంస్థ యాదమరి మండలం పరిధిలోని ముత్తరపల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ గ్రామస్తులు కోరారు ఈ మేరకు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందించారు అనంతరం గ్రామస్తుల మీడియాతో మాట్లాడుతూ తమ పూతలపట్టు నియోజకవర్గం లో ఉందని అలాగే చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 21 వార్డులో ఉందని అన్నారు అయితే యాదమరి మండలం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో చెన్నై బెంగళూరు జాతీయ రహదారికు అనుసంధానంగా ఈ గ్రామం ఉందని గత కొన్ని సంవత్సరాలుగా పాలకులకు రోడ్డు సమస్య విన్నవించిన కూడా పట్టించుకోలేదన్నార