సింగనమల నియోజకవర్గం కేంద్రంలోని సోమవారం ఉదయం 11 గంటల5 0నిమిషాల సమయంలో వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించిన సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్. కలిసికట్టుగా పనిచేసే రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చేసుకుందామని పిలుపునిచ్చారు.