నంద్యాల జిల్లా పాములపాడు మండల పరిధిలోని భానుముక్కల టర్నింగ్ సోమవారం రాత్రి 3:40 c నేషనల్ హైవే పై బైక్ పై వస్తూ డ్రమ్ములను ఢీకొని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు, మృతుడు ఆత్మకూరు పట్టణం బొందిలి గేరి ప్రాంతానికి చెందిన లారీ క్లీనర్ శ్రీను గా గుర్తించారు, అత్తగారి ఊరు పగిడ్యాల మండల పరిధిలోని పాతకోట గ్రామం నుంచి తిరిగి వస్తుండగా సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది, ప్రమాదాలు జరగకుండా భానుముక్కల టర్నింగ్ వద్ద ఏర్పాటుచేసిన నేషనల్ హైవే సూచిక డ్రమ్ములు ప్రమాదాలకు నిలయంగా మారడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, నెల రోజుల వ్యవధిలోనే ఇదే ప్రాంతంలో ఇద్దరు బలి కావడ