గుంటూరు: సొంత పార్టీ నాయకురాలు డబ్బులు తీసుకొని మోసం చేసింది: జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన టిడిపి మహిళా నేతలు
Guntur, Guntur | Sep 1, 2025
2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన వాసిరెడ్డి ప్రసన్న రాధిక అనే మహిళ నాయకురాలు తమ వద్ద లక్షల రూపాయలు అప్పుగా...