Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking

చేవెళ్ల: కుందన కంపెనీని మూసివేయాలని గ్రామస్తుల ఆందోళన

Chevella, Rangareddy | Aug 22, 2025
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని చందనవెల్లి రెవెన్యూలో నడుస్తున్న కుందన కంపెనీ ముందు శుక్రవారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సిఐటియు చందనవెల్లి పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్, జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు. ప్రజలకు హాని కలిగించే ఈ పరిశ్రమను వెంటనే మూసివేయాలని వారు డిమాండ్ చేశారు.