ప్రొద్దుటూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం
Proddatur, YSR | Sep 17, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు గీతాశ్రమంలో బుధవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో యువత రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కావాలని తెలిపారు. యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. రక్తదాన శిబిరంలో 82 మంది రక్తదానం చేశారు. బీజేపీ నాయకులు, యాస్విడిసి,ఎన్ఎస్ఎస్,ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.