పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలోని పట్టపల్లి సచివాలయాన్ని తనిఖీ చేసిన జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు గురువారం సాయంత్రం ఆకలిగా తనిఖీలు చేయడంతో సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు ప్రజల సమస్యలే ముఖ్యమైనదని వారికి పరిష్కరించే విధంగా కృషి చేయాలని వారు అన్నారు నూతన రేషన్ కార్డు సదరం సర్టిఫికెట్లు నమోదు చేసిన విషయాలు వారిని అడిగి తెలుసుకున్నారు