మల్లంపేట ఓఆర్ ఆర్ పక్కన ఉన్న సర్వీస్ రోడ్డులో ఫుడ్ పాత్రలను తొలగించి ప్రైవేటు స్థలాలకు దారి చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఫుట్ పాత్ పై డబ్బాలు పెట్టుకొని కొందరు వ్యాపారాలు సాగిస్తున్నారని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రోడ్డు పక్కనే ఇష్టానుసారంగా తమ కాలు జరపడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయని వాపోయారు. ఇకనైనా పాలకులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.