పోచంపల్లి: జూలూరు బ్రిడ్జి వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న మూసి వాగు, రాకపోకలను నిలిపివేసి బారిగేట్లను ఏర్పాటు చేసిన పోలీసులు
Pochampalle, Yadadri | Aug 10, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు బ్రిడ్జి వద్ద మూసి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. ఆదివారం...