ఫరూక్ నగర్: షాద్ నగర్ పరిధిలో ఆలయం పై దాడి ఘటన తీవ్రమైన అంశం.. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి డీకే అరుణ ఎంపీ
Farooqnagar, Rangareddy | Nov 23, 2024
రాష్ట్రంలో మతకలహాలు సృష్టించడం లో భాగంగానే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు ఎంపీ డీకే అరుణ. నిన్న...