విజయనగరం: రాజాం మండలంలోని అంతకాపల్లి-మొగలివలస బ్రిడ్జి వద్ద బైక్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, దంపతులకు గాయాలు
Vizianagaram, Vizianagaram | Aug 13, 2025
విజయనగరం జిల్లా రాజాం మండలంలోని అంతకాపల్లి-మొగలివలస బ్రిడ్జి వద్ద బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం...