నిజామాబాద్ సౌత్: మధ్యాహ్న భోజన పథకం కార్మికుల 6కోట్ల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి: AITUC జిల్లా కార్యదర్శి ఓమయ్య డిమాండ్
Nizamabad South, Nizamabad | Jul 30, 2025
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని AITUC జిల్లా కార్యదర్శి ఓమయ్య డిమాండ్ చేశారు. బుదవారం...