ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు వారిని సోమవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి తీర్థప్రసాదాలు మరియు మొమెంటోని విజయవాడ నివాసం నందు అందజేసిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, అనంతరం కానిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం పాలకమండలి నియామక పత్రాన్ని (జీవో) ను విజయవాడలోని సెక్రటేరియట్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ హరి జవహర్లాల్ పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కు అందజేయడం అందించారు. బోర్డు మెంబర్లుగా 16 మంది నియమించగా అందులో పూతలపట్టు నుంచి జనసేన