శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దోపిడీ రాజ్యం జరుగుతోందని సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్
కూటమే అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దోపిడీ రాజ్యం జరుగుతోందని సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీమంత్రి శైలజనాథ్ కూటం ప్రభుత్వపై మండిపడ్డారు .సింగనమల మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ ఆపాలని ర్యాలీ నిర్వహించారు. అనంతరం వినతిపత్ర సమర్పించారు.