ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని బృందావనం తాండ గ్రామపంచాయతీలో వాటర్ ట్యాంకు ఇన్ లైన్ క్లోరినేషన్ విధానాన్ని ప్రారంభించారు. కేవలం 20వేల వెయ్యంతోనే ప్రతి ఇంటికి క్లోరినేషన్ చేసిన స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ హనుమాన్ బాబు తెలిపారు. మండలంలోని తొలిసారి ఇవి వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. గ్రామంలో 100% కొళాయి కనెక్షన్ ఉండడం విశేషం అన్నారు.