సంగారెడ్డి: కలెక్టరేట్ లో వందేమాతరం గీతాలపన
వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వందేమాతరం గీతాల కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి వందేమాతరం ఉద్యోగులతో కలిసి గీతాన్ని పాడారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.