మోoథా తుఫాన్ పడి నిమిషాల్లో రైతుకు కడగండ్లు మిగిల్చింది . నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామానికి చెందిన కూకటి. వెంకటేశ్వర్లు రెడ్డి 4 ఎకరాల భూమిలో అరటి సాగుచేసారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ కోత దశకు వచ్చిన పంటను మోoథా తుపాను నేలకూల్చింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు' గాలులకు పంట మొత్తం నేలకూలిపోయింది.లక్షల రూపాయలతో సాగ