తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలో ఎంపీపీ బ్రహ్మానంద రెడ్డి సాధారణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు వేసవికాలంలో అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు అధికారులు సహకరిస్తే ఉపాధి హామీ సిబ్బందితో అడవులను కొంతమేరకు అగ్ని నుంచి రక్షించుకుంటామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు ఫారెస్ట్ అధికారుల సూచనలను అధికారులు పరిశీలించాల్సిందిగా ఎంపీపీ కోరారు.