మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీపీ గూడూరు మండలం, ఈదూరు గ్రామంలో వైసీపీ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా.. రెండు కోట్ల సంతకాలు పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని గురువారం తెలిపారు.