Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh

అమరావతిలో డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పత్రాల స్వీకరణకు భీమడోలు మీదుగా బస్సుల్లో తరలివెళ్లిన అభ్యర్థులు

Eluru Urban, Eluru | Sep 25, 2025
అమరావతిలో డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పత్రాల స్వీకరణ కార్యక్రమానికి భీమడోలు మీదుగా పదుల సంఖ్యలో బస్సుల్లో అభ్యర్థులు తరలివెళ్తున్నారు. డీఎస్సీ-2025లో ఎంపికైన టీచర్లకు అమరావతిలో గురువారం నియామక పత్రాల అందజేసే కార్యక్రమం ఏర్పాటుచేసారు. ఈనేపథ్యంలో తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు చెందిన అభ్యర్థులు సుమారు మూడువేల మందికి భీమడోలు హైస్కూల్ వద్ద విద్యాశాఖ అధికారులు భోజన ఏర్పాట్లు చేసారు. భీమడోలు ఎంఈవో-2 భాస్కరకుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

MORE NEWS

No related stories for this location.