Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

ఏలూరు అర్బన్: అమరావతిలో డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పత్రాల స్వీకరణకు భీమడోలు మీదుగా బస్సుల్లో తరలివెళ్లిన అభ్యర్థులు

Eluru Urban, Eluru | Sep 25, 2025
అమరావతిలో డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పత్రాల స్వీకరణ కార్యక్రమానికి భీమడోలు మీదుగా పదుల సంఖ్యలో బస్సుల్లో అభ్యర్థులు తరలివెళ్తున్నారు. డీఎస్సీ-2025లో ఎంపికైన టీచర్లకు అమరావతిలో గురువారం నియామక పత్రాల అందజేసే కార్యక్రమం ఏర్పాటుచేసారు. ఈనేపథ్యంలో తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు చెందిన అభ్యర్థులు సుమారు మూడువేల మందికి భీమడోలు హైస్కూల్ వద్ద విద్యాశాఖ అధికారులు భోజన ఏర్పాట్లు చేసారు. భీమడోలు ఎంఈవో-2 భాస్కరకుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

MORE NEWS

No related stories for this location.