తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా రంగినేని చెంచయ్య నాయుడు గురువారం సాయంకాలం నియమితులయ్యారు, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ గురువారం సాయంకాలం ఉత్తర్వులు జారీ చేసింది, ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొద్దుల సుధీర్ రెడ్డికి, ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు, పలువురు టిడిపి నాయకులు గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు