నెల్లూరు నగరం 53 వ డివిజన్ బంక్ డౌన్ వద్ద... మొంథా తుఫాన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. డివిజన్ ఇన్చార్జి వెంగల్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది వరద బాధిత కుటుంబాలకు భోజనం ప్యాకెట్లు, 20 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని.