నెల్లూరు జిల్లాలో పెను విషాదం.. ఏడుగురు స్పాట్లో మృతి
నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక టిప్పర్.. నెల్లూరు నుంచి కడప వైపు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఆ తర్వాత కారును కొద్దిదూరం లాక్కెళ్లింది. అందులో ఉన్న ఆరుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతదేహాలు నుజ్జునుజ్జు కావడం, టిప్పర్పై రక్తం భారీస్థాయిలో పడటం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. దీనిపై మరిన్న